ETV Bharat / city

విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన

author img

By

Published : May 10, 2020, 5:53 PM IST

విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. లాక్​డౌన్ సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Alliance of Sanitation Workers in Vijayawada
విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత రక్షణ కిట్లు అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లాక్​డౌన్ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న కార్మికులకు రూ.25 వేలు అలవెన్సులు ఇచ్చి, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత రక్షణ కిట్లు అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లాక్​డౌన్ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న కార్మికులకు రూ.25 వేలు అలవెన్సులు ఇచ్చి, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి..

500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.