ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 7, 2020, 5:20 PM IST

రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 7,34,427కు చేరాయి.

రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో ప్రస్తుతం 49,513 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి నుంచి మెుత్తం 6,78,828 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 6,086 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 66,769 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,83,009 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 49,513 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి నుంచి మెుత్తం 6,78,828 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 6,086 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 66,769 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,83,009 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.