ETV Bharat / city

తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

గత కొంతకాలంగా తిరుమలలో ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి వీఐపీ టికెట్లను అధిక రేట్లను అమ్ముతున్న దళారీలను పట్టుకున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు.

author img

By

Published : Aug 24, 2019, 9:51 AM IST

తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో గత వారం రోజుల్లో 12 మంది దళారుల్ని అరెస్ట్ చేశామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల పీఆర్వోల ముసుగులో దళారీలుగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలనకు చర్యలు చేపట్టామని వివరించారు.

తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో గత వారం రోజుల్లో 12 మంది దళారుల్ని అరెస్ట్ చేశామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల పీఆర్వోల ముసుగులో దళారీలుగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలనకు చర్యలు చేపట్టామని వివరించారు.

తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ఇవీ చదవండి..

ఆందోళనకరంగా కోడెల ఆరోగ్యపరిస్థితి

Intro:Ap_gnt_61_14_navami_chinnarula_dance_av_g4

Anchor : గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.


Body:end


Conclusion:end

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.