ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - ap news

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు.

vips visit tirumala
vips visit tirumala
author img

By

Published : Jan 8, 2022, 12:36 PM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషకరమని కరణం మల్లీశ్వరి అన్నారు.

నిన్న శ్రీవారిని 29,652 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు.

తిరుమల శ్రీవారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషకరమని కరణం మల్లీశ్వరి అన్నారు.

నిన్న శ్రీవారిని 29,652 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు.

ఇదీ చదవండి:

Ap inter exams: ఇంటర్మీడియట్‌ పరీక్షలు.. మే 5 నుంచి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.