ETV Bharat / city

జమ్మూ: వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని పరిశీలించిన తితిదే ఛైర్మన్

author img

By

Published : Aug 26, 2020, 8:09 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్మూలో నిర్మించబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థలాన్ని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డ్డి పరిశీలించారు.

TTD Chairman inspecting the site of Sri Venkateswara Swamy Temple in Jammu
జమ్మూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్

జమ్మూలో తితిదే నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని... తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి పరిశీలించారు. స్థల పరిశీలనకు తితిదే ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక రూపొందిస్తామని జమ్మా-కశ్మీర్‌ అధికారులకు తెలిపారు. ఈ పరిశీలనలో వై.వి.సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్‌, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

జమ్మూలో తితిదే నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని... తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి పరిశీలించారు. స్థల పరిశీలనకు తితిదే ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక రూపొందిస్తామని జమ్మా-కశ్మీర్‌ అధికారులకు తెలిపారు. ఈ పరిశీలనలో వై.వి.సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్‌, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

'ఉద్యమమే ఊపిరిగా' బతికిన ఆ గుండె ఆగిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.