ETV Bharat / city

తిరుమలలో గ్రామ సచివాలయం ప్రారంభం - tirupathi mla karunakar reddy inaugrated village secretariat

తిరుమలలో గ్రామ సచివాలయాన్ని.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులకు సంక్షేమ పథకాలకు చేరువయ్యేలా.. బాలాజీ నగర్ సమీపంలోని డీ-టైప్ క్వార్టర్స్​లో సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు.

tirupathi mla karunakar reddy inaugrated village secretariat at tirumala
tirupathi mla karunakar reddy inaugrated village secretariat at tirumala
author img

By

Published : Jul 4, 2021, 8:43 PM IST

తిరుమలలో గ్రామ సచివాలయాన్ని.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులు నివసించే బాలాజీ నగర్ సమీపంలోని ఢీ-టైప్ క్వార్టర్స్​లో.. సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి మేయర్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తిరుమలలో గ్రామ సచివాలయాన్ని.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులు నివసించే బాలాజీ నగర్ సమీపంలోని ఢీ-టైప్ క్వార్టర్స్​లో.. సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి మేయర్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.