ETV Bharat / city

శ్రీవారి ఆలయంలో ప్రయోగాత్మక దర్శనాలు పూర్తి!

author img

By

Published : Jun 9, 2020, 9:47 PM IST

తిరుమలలో ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. బుధవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని తితిదే కల్పించనుంది.

శ్రీవారి ఆలయంలో ముగిసిన ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు
శ్రీవారి ఆలయంలో ముగిసిన ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. గత 2 రోజులుగా దాదాపు 14,500 మంది భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం స్థానికులను ప్రయోగాత్మకంగా దర్శనానికి తితిదే అనుమతించనుంది. గురువారం నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. గత 2 రోజులుగా దాదాపు 14,500 మంది భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం స్థానికులను ప్రయోగాత్మకంగా దర్శనానికి తితిదే అనుమతించనుంది. గురువారం నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

కాళహస్తిలో అర్చకుడికి కరోనా లక్షణాలు.. దర్శనాలు రద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.