ETV Bharat / city

తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరూ పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన - ap latest news

MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

MLA Bhumana Karunakar Reddy
తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరు పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన
author img

By

Published : Feb 20, 2022, 3:31 PM IST

తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరు పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతికి శంకుస్థాపన జరిగిందన్న భూమన.. మొదటగా గోవిందరాజపురం, తర్వాత రామానుజపురం చివరకు తిరుపతిగా మారిందన్నారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు.

తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరు పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతికి శంకుస్థాపన జరిగిందన్న భూమన.. మొదటగా గోవిందరాజపురం, తర్వాత రామానుజపురం చివరకు తిరుపతిగా మారిందన్నారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు.

ఇదీ చదవండి:

CM Jagan Kadapa tour : పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.