ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

author img

By

Published : Jun 29, 2021, 9:21 AM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

famous personalities visited tirumala
famous personalities visited tirumala

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శ్రీనివాస్ రావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శ్రీనివాస్ రావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: TIRUMALA: శ్రీవారిని దర్శించుకున్న 15,900 మంది భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.