ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ - Gundala Gopinath Reddy is a member of the Bjp state executive

తిరుపతిలో సుమారు 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు.

tirupati
పారిశుధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ
author img

By

Published : May 13, 2020, 5:24 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో పోరాడుతున్న యోధులు పారిశుద్ధ్య కార్మికులని భాజపా నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.

వారి సేవలను గుర్తిస్తూ తిరుపతిలో సుమారు 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో పోరాడుతున్న యోధులు పారిశుద్ధ్య కార్మికులని భాజపా నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.

వారి సేవలను గుర్తిస్తూ తిరుపతిలో సుమారు 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు.

ఇదీ చదవండి:

రైతుగా మారిన ఆ ఎస్పీ...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.