ETV Bharat / city

శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ

చిత్తూరు జిల్లా పూత్తూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. భక్తులు మంగళ హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

author img

By

Published : Oct 21, 2020, 11:47 PM IST

Aretamma in the decoration of Sri Vishnu Durga
శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ

చిత్తూరు జిల్లా పూత్తూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ భక్తులకు అభయమిచ్చారు. సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మంగళ హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

చిత్తూరు జిల్లా పూత్తూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ భక్తులకు అభయమిచ్చారు. సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మంగళ హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చదవండి:

వైకాపా.. ఒక్క ఛాన్స్​ను ఆఖరి ఛాన్స్​​ చేసుకుంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.