ETV Bharat / city

'వారి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తే సహించం'

author img

By

Published : Apr 21, 2020, 8:02 PM IST

కరోనా సోకి మృతి చెందిన వారికి తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులోని సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డెక్కి నినాదాలు చేశారు.

kurnool
kurnool
'వారి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తే సహించం'

కరోనా మృతులకు తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ కర్నూలు శివారు సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళన చేపట్టారు. సుంకేసుల రహదారిలోని శ్మశానంలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఎంతోమంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఖననాలు చేయటాన్ని తప్పుబట్టారు. తమ ప్రాంతంలో ఈ ప్రక్రియను ఆపకపోతే సహించేది లేదని హెచ్చరించారు.

'వారి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తే సహించం'

కరోనా మృతులకు తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ కర్నూలు శివారు సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళన చేపట్టారు. సుంకేసుల రహదారిలోని శ్మశానంలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఎంతోమంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఖననాలు చేయటాన్ని తప్పుబట్టారు. తమ ప్రాంతంలో ఈ ప్రక్రియను ఆపకపోతే సహించేది లేదని హెచ్చరించారు.

ఇదీ చదవండి

కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.