ETV Bharat / city

"వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి విక్రయాలు కొనసాగించాలి"

author img

By

Published : Aug 19, 2021, 12:52 PM IST

ఉల్లి విక్రయాలు ప్రారంభించాలంటూ.. రైతులు, సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో నిరసన చేపట్టారు.

Farmers and CPM leaders protest
రైతులు, సీపీఎం నాయకుల నిరసన

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి విక్రయాలు ప్రారంభించాలని రైతులు, సీపీఎం నాయకుల ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ ముందురోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకొని నిరసన తెలిపారు.

ఈ-నామ్ విధానంలో ఉల్లిపాయల కొనుగోలు జరపాలని అధికారులు.. వ్యాపారులను ఆదేశించగా అందుకు వారు నిరాకరించారు. ఈ విషయమై.. గడచిన రెండు వారాలుగా ఉల్లి విక్రయాలు నిలిచి పోయాయి.

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి విక్రయాలు ప్రారంభించాలని రైతులు, సీపీఎం నాయకుల ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ ముందురోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకొని నిరసన తెలిపారు.

ఈ-నామ్ విధానంలో ఉల్లిపాయల కొనుగోలు జరపాలని అధికారులు.. వ్యాపారులను ఆదేశించగా అందుకు వారు నిరాకరించారు. ఈ విషయమై.. గడచిన రెండు వారాలుగా ఉల్లి విక్రయాలు నిలిచి పోయాయి.

ఇదీ చదవండి:

Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.