ETV Bharat / city

వీరులారా వందనం!

ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులు ర్యాలీ చేశారు.

author img

By

Published : Feb 15, 2019, 11:56 AM IST

అమరవీరులకు నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ

అమరవీరులకు నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన సైనికులకు నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఎస్ఐ ప్రీతం రెడ్డి , ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు అమిర్ భాష ర్యాలీలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమన్నారు.
undefined

అమరవీరులకు నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన సైనికులకు నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఎస్ఐ ప్రీతం రెడ్డి , ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు అమిర్ భాష ర్యాలీలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమన్నారు.
undefined
Intro:ap_knl_101_15_jai_javan_ryalley_av_c10. alla gadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులు ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన సైనికులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ చేశారు ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ ప్రీతం రెడ్డి ఆళ్లగడ్డ ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు అమిర్ భాష ర్యాలీలో పాల్గొన్నారు అమరవీరుల త్యాగాలు మరువలేమని వారికి ఎల్లవేళలా గుర్తుంచుకుంటాం అన్నారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని చాటుకున్నారు పట్టణ వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది


Body:అమరవీరుల నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ


Conclusion:అమరవీరుల త్యాగాల కు గుర్తుగా ఆళ్లగడ్డలో ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.