ETV Bharat / city

శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన ప్రహ్లాద వరదుడు

author img

By

Published : Mar 23, 2021, 4:27 PM IST

అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎగువ అహోబిలంలో స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామిని మాఢవీధుల్లో విహరింపజేశారు.

శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన ప్రహ్లాద వరదుడు
శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన ప్రహ్లాద వరదుడు

అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామి శేషవాహనంపై అహోబిల మాఢ వీధుల్లో విహరించారు.

భక్తులకు తన దర్శన భాగ్యం కలిగిస్తూ అహోబిల మఠం చేరుకున్నారు. అక్కడ 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికర్.. స్వామి వార్లకు సాదరంగా స్వాగతం పలికి విశేష పూజలు చేశారు. ఎగువ అహోబిలంలో స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.

అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామి శేషవాహనంపై అహోబిల మాఢ వీధుల్లో విహరించారు.

భక్తులకు తన దర్శన భాగ్యం కలిగిస్తూ అహోబిల మఠం చేరుకున్నారు. అక్కడ 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికర్.. స్వామి వార్లకు సాదరంగా స్వాగతం పలికి విశేష పూజలు చేశారు. ఎగువ అహోబిలంలో స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.

ఇవీ చదవండి:

నంద్యాలలో ఈడీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.