- Employees Protest: 'కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం.. ఇబ్బందులకు గురి చేస్తోంది'
employees protest: ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Somu Veerraju on Annamayya Dam: 'పొరపాట్లు సరిదిద్దుకోవాలి.. విమర్శలు సరికాదు'
somu veerraju: అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్పై విమర్శలు చేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి గానీ విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- TRS MPs boycott from Parliament: పార్లమెంట్ సమావేశాల నుంచి తెరాస బాయ్కాట్
తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా చట్టసభను బాయ్కాట్ చేస్తున్నామని తెరాస ఎంపీ కె. కేశవరావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మీరు మారకపోతే నేనే మార్చేస్తా'... ఎంపీలకు మోదీ వార్నింగ్!
BJP Parliamentary party meeting: భాజపా పార్లమెంటరీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్కు హాజరయ్యే విషయంపై పార్టీ ఎంపీలకు హెచ్చరికలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే: రాహుల్
Rahul Gandhi news today: లోక్సభ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతు నిరసనల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల మరణాలపై డేటా లేదని ప్రభుత్వం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Nagaland Army killings: 'పౌరులను కాల్చేసి.. మృతదేహాలను దాచే యత్నం'
Nagaland Army killings: భద్రతా దళాల కాల్పుల్లో 13 మంది మరణించిన ఘటనపై నాగాలాండ్ రాష్ట్ర డీజీపీ, స్థానిక కమిషనర్ సంయుక్త నివేదిక రూపొందించారు. పౌరుల గుర్తింపును నిర్ధరించుకునే ప్రయత్నాలేవీ సైన్యం చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. మృతదేహాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- '2022 బీజింగ్ ఒలింపిక్స్ దౌత్యపరంగా బహిష్కరణ'
America Winter Olympics: 2022లో చైనాలో జరగబోయే ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికాకు చెందిన అథ్లెట్లు.. ఒలింపిక్స్లో పాల్గొంటారు కానీ అధికారులను మాత్రం పంపించబోమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Triguni EzE Eats Story: వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లలో...
Triguni EzE Eats Story: 69 ఏళ్ల వయసు.. కృష్ణా.. రామా అంటూ కూర్చోవాలనుకోలేదామె! ఏదైనా ప్రయత్నించాలనుకుంది. నచ్చిన పాకశాస్త్రాన్ని ఉపయోగించి సంస్థను ప్రారంభించింది. ప్రముఖ విమానయాన సంస్థలకు సైతం ఆహారాన్ని పంపిణీ చేసే స్థాయికి ఎదిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- IND vs SA Series: భారత్తో టెస్టు సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
South Africa Test Squad: న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 26న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'చైతూతో విడిపోయాక చచ్చిపోతానేమో అనుకున్నా.. కానీ'
Chaysam Divorce: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను ఎంత బలవంతురాలినో అర్థమైందని చెప్పింది హీరోయిన్ సమంత. అందుకు తానెంతో గర్వంగా భావిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.