గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు యర్రబోతుల శ్రీనివాస రెడ్డి.. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) అమెరికా రీజనల్ కో-ఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఏపీఎన్ఆర్టీఎస్కు అమెరికా ప్రాంతీయ సమన్వయకర్తగా తనను నియమించడంపై శ్రీనివాస రెడ్డి... సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీ పాలసీ ప్రచారానికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.
ఇదీ చదవండి
'వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తే మంచిది.. అలా కాదంటే కోర్టుకు వెళ్తాం'