ETV Bharat / city

'అమ్మఒడి'పై సీఎం జగన్ పునరాలోచన చేయాలి: ఏపీ యూటీఎఫ్

పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుకున్నాఅమ్మఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

author img

By

Published : Jun 24, 2019, 8:38 AM IST

జగన్
యూటీఎఫ్ విడుదల చేసిన ప్రకటన
యూటీఎఫ్ విడుదల చేసిన ప్రకటన

అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకూ వర్తింప జేయాలన్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో అమ్మఒడి పథకం అమలు చేయడంపై ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాబ్జీ, పి.బాబురెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరిగిందని.. దానికి తగినట్లుగా పాఠశాలలను ఆధునీకరించడం, మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులను నియమించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక ప్రకటించలేదని తెలిపారు. అమ్మఒడి పథకంతో పాటు 25 శాతం మంది విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చితే అది కార్పొరేట్ వారికి లాభం చేకూరుతుందని. ..విద్యార్థుల తల్లిదండ్రులకు లాభం ఉండదన్నారు. ఈ పథకంపై పునః సమీక్ష చేసి కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప జేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

యూటీఎఫ్ విడుదల చేసిన ప్రకటన
యూటీఎఫ్ విడుదల చేసిన ప్రకటన

అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకూ వర్తింప జేయాలన్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో అమ్మఒడి పథకం అమలు చేయడంపై ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాబ్జీ, పి.బాబురెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరిగిందని.. దానికి తగినట్లుగా పాఠశాలలను ఆధునీకరించడం, మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులను నియమించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక ప్రకటించలేదని తెలిపారు. అమ్మఒడి పథకంతో పాటు 25 శాతం మంది విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చితే అది కార్పొరేట్ వారికి లాభం చేకూరుతుందని. ..విద్యార్థుల తల్లిదండ్రులకు లాభం ఉండదన్నారు. ఈ పథకంపై పునః సమీక్ష చేసి కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప జేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.


New Delhi, Jun 23 (ANI): Dwarka Deputy Commissioner of Police (DCP) Anto Alphonse on Sunday informed about the latest development on double murder case. He said that the main accused has been apprehended by the police. Vikas alias Vinod from Gwalior claimed that he is an MBA graduate. Police arrested Vikas and during the interrogation he broke down and claimed his involvement in the murder. Another person has also been arrested by the police for who helped Vikas. The accused became well-acquainted with the family after he helped his to get rented accommodation in Delhi. The accused had allegedly been living with the deceased for the past one year. The police zeroed down on the accused after they checked his call records.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.