ETV Bharat / city

గుంటూరు సమగ్ర అభివృద్ధికి చర్యలు: మంత్రి పేర్ని

గుంటూరులో స్వాతంత్య్ర వేడుకలకు పోలీస్​ పరేడ్​ మైదానం వేదికైంది. మంత్రి పేర్ని నాని హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

author img

By

Published : Aug 15, 2019, 4:54 PM IST

గుంటూరు పోలీస్​ పరేడ్​ మైదానంలో స్వాతంత్య్ర ఉత్సవాలు
గుంటూరు పోలీస్​ పరేడ్​ మైదానంలో స్వాతంత్య్ర ఉత్సవాలు

గుంటూరులో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పేర్ని నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం పోలీసులు మంత్రి నానికి గౌరవ వందనం సమర్పించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు మెమెంటోలు అందజేశారు.

గుంటూరు పోలీస్​ పరేడ్​ మైదానంలో స్వాతంత్య్ర ఉత్సవాలు

గుంటూరులో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పేర్ని నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం పోలీసులు మంత్రి నానికి గౌరవ వందనం సమర్పించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు మెమెంటోలు అందజేశారు.

ఇదీ చదవండి:

జియో 4జీ టారీఫ్​లు ఇప్పట్లో పెరగవ్​.. ఎందుకో తెలుసా?

Intro:ap_knl_71_15_100metres_flag_ryally_av_ap10053

స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను భారీ ర్యాలీతో ప్రదర్శన నిర్వహించారు .పట్టణంలోని బాలికల పాఠశాల నుండి శ్రీనివాస్ భవన్ కూడలి వరకు విద్యార్థులు భారీ జాతీయ జండా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.