ETV Bharat / city

ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే మెచ్చుకున్నారు: లోకేశ్ - అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు: ట్విట్టర్లో లోకేశ్​

ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే స్వయంగా మెచ్చుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. వైకాపా నేతలవి అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు.

ట్విట్టర్లో లోకేశ్​
author img

By

Published : Jul 30, 2019, 3:56 PM IST


ఐదువేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఏపీ ఫైబర్​ గ్రిడ్​ వ్యవస్థను రూ. 350 కోట్లతోనే పూర్తి చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని నారా లోకేశ్​ అన్నారు. తాము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో సహా పలు రాష్ట్రాల సీఎంలు అభినందించారని ట్వీట్​ చేశారు. తమ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న వైకాపాపై ప్రజలకు రోత పుడుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా.. ఈ అసత్య ప్రచారాలెందుకని దుయ్యబట్టారు. రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరంటూ.. ఘాటుగా స్పందించారు.


ఐదువేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఏపీ ఫైబర్​ గ్రిడ్​ వ్యవస్థను రూ. 350 కోట్లతోనే పూర్తి చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని నారా లోకేశ్​ అన్నారు. తాము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో సహా పలు రాష్ట్రాల సీఎంలు అభినందించారని ట్వీట్​ చేశారు. తమ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న వైకాపాపై ప్రజలకు రోత పుడుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా.. ఈ అసత్య ప్రచారాలెందుకని దుయ్యబట్టారు. రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరంటూ.. ఘాటుగా స్పందించారు.

Intro:సెంటర్: తణుకు, జిల్లా: పశ్చిమ గోదావరి
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 9394450286
AP_TPG_11_30_DEADBODY_IN_CANAL_AV_AP10092
( . )పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం శివారు పంటకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు ముప్పై ఆరు నుంచి నలభై సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం కొట్టుకుని రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. Body:నిడదవోలు ప్రధాన కాలువ నుంచి ఈకాలువలోనికి కొట్టుకుని వచ్చినట్టు తెలిసింది . మృతదేహం ఉబ్బి ఉండటంతో రెండు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. Conclusion:ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.