ETV Bharat / city

'అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసేలా చర్యలు తీసుకోవాలి'

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయిస్తున్నట్లు... త్వరలో జీవో విడుదల చేయనుందని అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jun 25, 2019, 5:17 PM IST

అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సమావేశం
అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సమావేశం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రూ.1150 కోట్లు కేటాయిస్తూ... ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని బాధితుల సంఘం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. గుంటూరులో సమావేశమైన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం... జీవో విడుదలతోపాటు చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు ద్వారా అనివార్యంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే... ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా చెల్లింపులు జరపాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం వేలం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సమావేశం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రూ.1150 కోట్లు కేటాయిస్తూ... ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని బాధితుల సంఘం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. గుంటూరులో సమావేశమైన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం... జీవో విడుదలతోపాటు చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు ద్వారా అనివార్యంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే... ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా చెల్లింపులు జరపాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం వేలం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండీ...

'ప్రత్యేకహోదా బాధ్యత వైకాపాపై ఉంది'

Intro:Ap_vja_28_25_environment_public_meeting_av_C10
Sai babu _ Vijayawada: 9849803586
యాంకర్: విజయవాడ గన్నవరం విమానాశ్రయ విస్తరణ కొత్త ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విమానాశ్రయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన రావు నూజివీడు స్వపనీల్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన రైతులు పాల్గొని వారి సమస్యలు సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు..


Body:Ap_vja_28_25_environment_public_meeting_av_C10


Conclusion:Ap_vja_28_25_environment_public_meeting_av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.