ETV Bharat / city

కరోనా అప్​డేట్స్ : జిల్లాలో కొత్తగా 881 కేసులు..12 మరణాలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 881 పాజిటివ్ కేసులు నిర్ధరణ కావటంతో... జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23,337కు చేరింది. కొత్తగా జిల్లాలో 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : Aug 9, 2020, 9:31 PM IST

corona positive cases conformed in guntur district
corona positive cases conformed in guntur district

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య23 వేల 337కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 313 ఉన్నాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్లలో 87, నర్సరావుపేట 81, తెనాలి 76, పొన్నూరు 62, చిలకలూరిపేటలో 49, తాడికొండ 29, బాపట్ల 24, మాచర్ల 14, దుగ్గిరాల 11, గుంటూరు గ్రామీణం 10, మంగళగిరి 9, రెంటచింతలలో 9 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 107 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా ఆదివారం నాడు 12 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 223కు చేరుకుంది. కరోనా నుంచి 13,711 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య23 వేల 337కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 313 ఉన్నాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్లలో 87, నర్సరావుపేట 81, తెనాలి 76, పొన్నూరు 62, చిలకలూరిపేటలో 49, తాడికొండ 29, బాపట్ల 24, మాచర్ల 14, దుగ్గిరాల 11, గుంటూరు గ్రామీణం 10, మంగళగిరి 9, రెంటచింతలలో 9 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 107 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా ఆదివారం నాడు 12 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 223కు చేరుకుంది. కరోనా నుంచి 13,711 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

తండ్రి అత్యాచారం..గర్భం దాల్చిన కూతురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.