ETV Bharat / city

పోరస్ పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు

author img

By

Published : Apr 19, 2022, 8:18 PM IST

అక్కిరెడ్డిగూడెంలోని ఇటీవల ప్రమాదం జరిగిన పోరస్ పరిశ్రమను డీఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. పరీక్షల కోసం శాంపుల్స్​ సేకరించారు.

porous industry
పోరస్ పరిశ్రమ

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం గ్రామంలో పోరస్ కంపెనీలో సంభవించిన ప్రమాద సంఘటనా స్థలాన్ని నూజివీడు డీఎస్పీ, మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్​కు జాయింట్ డైరెక్టర్ వెంకటేష్, అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్, మరో ఐదుగురు కలిసి పరిశీలించారు. పరీక్షల నిమిత్తం శాంపుల్ సేకరించి తీసుకెళ్లారు.

అక్కిరెడ్డిగూడెంలో 144 సెక్షన్‌: ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో అక్కిరెడ్డిగూడెంలో 144 సెక్షన్‌ విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్‌ విధించినట్లు తహశీల్దార్‌ తెలిపారు. అక్కిరెడ్డిగూడెం పోరస్‌ పరిశ్రమలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు: చంద్రబాబు

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం గ్రామంలో పోరస్ కంపెనీలో సంభవించిన ప్రమాద సంఘటనా స్థలాన్ని నూజివీడు డీఎస్పీ, మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్​కు జాయింట్ డైరెక్టర్ వెంకటేష్, అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్, మరో ఐదుగురు కలిసి పరిశీలించారు. పరీక్షల నిమిత్తం శాంపుల్ సేకరించి తీసుకెళ్లారు.

అక్కిరెడ్డిగూడెంలో 144 సెక్షన్‌: ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో అక్కిరెడ్డిగూడెంలో 144 సెక్షన్‌ విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్‌ విధించినట్లు తహశీల్దార్‌ తెలిపారు. అక్కిరెడ్డిగూడెం పోరస్‌ పరిశ్రమలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.