ETV Bharat / city

రైతుల దీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం - amaravathi movement pi vangaveeti radha

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం‌ తెలిపారు. ఒక‌ పార్టీకో, వర్గానికో రైతులు భూములు ఇవ్వలేదని.. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారని తెలిపారు. మంత్రులు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను విన్నాను, నేను ఉన్నాను' అన్న జగన్​మోహన్​రెడ్డికి మహిళల బాధ వినిపించడం‌ లేదా? అని మండిపడ్డారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, అమరావతి సాధించే వరకు అందరూ కలిసి పోరాటం సాగిద్దామని రాధాకృష్ణ అన్నారు.

vangaveeti radha supports amaravathi movement
పెదపరిమిలో రైతులు, మహిళలదీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం‌
author img

By

Published : Feb 27, 2020, 6:36 PM IST

పెదపరిమిలో రైతులు, మహిళలదీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం‌

పెదపరిమిలో రైతులు, మహిళలదీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం‌

ఇదీ చదవండి : విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.