ETV Bharat / city

చెరువులో కాడెద్దులు మృతి.. రైతు కుటుంబం కంటతడి - telangana news

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని చెరువులో మునిగి రెండు ఎద్దులు మృతి చెందాయి. కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న ఎద్దులను రక్షించలేక రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

Two bulls have drowned in a pond at telangana
చెరువులో కాడెద్దులు మృతి.. రైతు కుటుంబం కంటతడి
author img

By

Published : Jan 17, 2021, 7:56 PM IST

చెరువులో కాడెద్దులు మృతి.. రైతు కుటుంబం కంటతడి

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చెరువులో మునిగి రెండు ఎద్దులు మృతి చెందాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో బెదిరిన కాడెద్దులు.. పరుగులు తీస్తూ దారి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయాయి. కళ్లెదుటే నీట మునిగిప్రాణాలు కోల్పోతున్న ఎద్దులను రక్షించలేక కుమ్మరి రాముడు అనే రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

చెరువులో కాడెద్దులు మృతి.. రైతు కుటుంబం కంటతడి

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చెరువులో మునిగి రెండు ఎద్దులు మృతి చెందాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో బెదిరిన కాడెద్దులు.. పరుగులు తీస్తూ దారి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయాయి. కళ్లెదుటే నీట మునిగిప్రాణాలు కోల్పోతున్న ఎద్దులను రక్షించలేక కుమ్మరి రాముడు అనే రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:

అనంత ఉపాధ్యాయుడి సూక్ష్మకళ.. అవార్డుల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.