ETV Bharat / city

ప్రధాన వార్తలు @9pm

.

author img

By

Published : Jul 17, 2020, 9:00 PM IST

ప్రధాన వార్తలు @9pm
ప్రధాన వార్తలు @9pm
  • కుటుంబ సభ్యులే ముందుకు రావట్లేదు

కరోనా మృతుల ఖననానికి కుటుంబసభ్యులే ముందుకు రాని దయనీయ స్థితి నెలకొందని... అయితే అంత్యక్రియలు గౌరవప్రదంగా, ప్రోటోకాల్ ప్రకారం జరగాలని సీఎం ఆదేశించినట్టు కొవిడ్ కంట్రోల్‌ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఎక్స్​రే కోసం స్ట్రెచర్​పై

కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన కర్నూలులో జరిగింది. ఆస్పత్రిలో చేరిన వృద్ధుడిని ఎక్స్​రే కోసం బయటికి పంపించటం కలకలం సృష్టించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!

కరోనా బారినపడి ఓ జర్నలిస్టు ప్రాణాలు విడిచాడు. కరోనా వైరస్​తో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూధన్ రెడ్డి కన్నుమూశారు. మధుసూధన్ రెడ్డికి గతవారం కరోనా వైరస్ నిర్ధరణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ అమలైనట్లే

రాష్ట్రంలో కొవిడ్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినట్లేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అంతేకానీ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకమే అమలు కానప్పుడు.. అందులో ఎన్ని రోగాలు చేర్చి ఏం ప్రయోజనమంటూ విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రతి 10 లక్షల జనాభాకు 727 కరోనా కేసులు

దేశంలో ప్రతి పది లక్షల మందికి 727 కరోనా కేసులే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులతో పోలిస్తే 4-8 రెట్లు తక్కువేనని తెలిపింది. కరోనాతో దేశంలో 10 లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని... అది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్య శాఖ పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి

మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 308 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 2 లక్షల 92 వేల 589 మందికి మహమ్మారి సోకింది. మరో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కోటీ 40 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 40 లక్షలు దాటింది. మృతుల సంఖ్య ఆరు లక్షలకు చేరువగా ఉంది. బ్రెజిల్​లో మొత్తం బాధితుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • దిగొచ్చిన బంగారం, వెండి

పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.271 దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.512 తగ్గింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వివక్షపై ఎన్తిని వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో తానూ వివక్షను ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు ఆ దేశ మాజీ పేసర్ మఖియా ఎన్తిని. అప్పట్లో సహచర ఆటగాళ్లు తనను పట్టించుకునే వారు కాదని తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • స్పీల్​బర్గ్ డిగ్రీ పూర్తి చేసింది ఎప్పుడో తెలుసా!

స్టీవెన్ స్పీల్​బర్గ్​.. సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు. ఎన్నో సృజనాత్మక చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారీయన. అయితే ఈ దర్శకుడి డిగ్రీ ఎప్పుడు పూర్తయిందో తెలుసా! మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కుటుంబ సభ్యులే ముందుకు రావట్లేదు

కరోనా మృతుల ఖననానికి కుటుంబసభ్యులే ముందుకు రాని దయనీయ స్థితి నెలకొందని... అయితే అంత్యక్రియలు గౌరవప్రదంగా, ప్రోటోకాల్ ప్రకారం జరగాలని సీఎం ఆదేశించినట్టు కొవిడ్ కంట్రోల్‌ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఎక్స్​రే కోసం స్ట్రెచర్​పై

కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన కర్నూలులో జరిగింది. ఆస్పత్రిలో చేరిన వృద్ధుడిని ఎక్స్​రే కోసం బయటికి పంపించటం కలకలం సృష్టించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!

కరోనా బారినపడి ఓ జర్నలిస్టు ప్రాణాలు విడిచాడు. కరోనా వైరస్​తో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూధన్ రెడ్డి కన్నుమూశారు. మధుసూధన్ రెడ్డికి గతవారం కరోనా వైరస్ నిర్ధరణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ అమలైనట్లే

రాష్ట్రంలో కొవిడ్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినట్లేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అంతేకానీ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకమే అమలు కానప్పుడు.. అందులో ఎన్ని రోగాలు చేర్చి ఏం ప్రయోజనమంటూ విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రతి 10 లక్షల జనాభాకు 727 కరోనా కేసులు

దేశంలో ప్రతి పది లక్షల మందికి 727 కరోనా కేసులే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులతో పోలిస్తే 4-8 రెట్లు తక్కువేనని తెలిపింది. కరోనాతో దేశంలో 10 లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని... అది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్య శాఖ పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి

మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 308 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 2 లక్షల 92 వేల 589 మందికి మహమ్మారి సోకింది. మరో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కోటీ 40 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 40 లక్షలు దాటింది. మృతుల సంఖ్య ఆరు లక్షలకు చేరువగా ఉంది. బ్రెజిల్​లో మొత్తం బాధితుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • దిగొచ్చిన బంగారం, వెండి

పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.271 దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.512 తగ్గింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వివక్షపై ఎన్తిని వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో తానూ వివక్షను ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు ఆ దేశ మాజీ పేసర్ మఖియా ఎన్తిని. అప్పట్లో సహచర ఆటగాళ్లు తనను పట్టించుకునే వారు కాదని తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • స్పీల్​బర్గ్ డిగ్రీ పూర్తి చేసింది ఎప్పుడో తెలుసా!

స్టీవెన్ స్పీల్​బర్గ్​.. సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు. ఎన్నో సృజనాత్మక చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారీయన. అయితే ఈ దర్శకుడి డిగ్రీ ఎప్పుడు పూర్తయిందో తెలుసా! మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.