ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు: 04.09.2020

author img

By

Published : Sep 4, 2020, 7:00 AM IST

నేటి ముఖ్యవార్తలు- 04.09.2020

today top news
today top news
  • బీసీ కార్పొరేషన్లు, ఛైర్మన్లు, డైరెక్టర్ల జాబితా నేడు ఖరారు చేయనున్న సీఎం జగన్
  • జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగం
  • 262వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన
  • రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు మోస్తరు వర్షాలకు అవకాశం
  • ఇవాళ ఐపీఎల్- 2020 షెడ్యూల్‌ విడుదల
  • ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి టీ 20​
  • నేడు బాలీవుడ్​ దిగ్గజం రిషి కపూర్​ 69వ జయంతి

  • బీసీ కార్పొరేషన్లు, ఛైర్మన్లు, డైరెక్టర్ల జాబితా నేడు ఖరారు చేయనున్న సీఎం జగన్
  • జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగం
  • 262వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన
  • రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు మోస్తరు వర్షాలకు అవకాశం
  • ఇవాళ ఐపీఎల్- 2020 షెడ్యూల్‌ విడుదల
  • ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి టీ 20​
  • నేడు బాలీవుడ్​ దిగ్గజం రిషి కపూర్​ 69వ జయంతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.