ETV Bharat / city

నేడు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

author img

By

Published : Oct 13, 2020, 4:19 AM IST

Updated : Oct 13, 2020, 7:02 AM IST

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో అయిదింటిపై విచారణ నేటికి వాయిదా పడింది. ఓఎంసీపై సీబీఐ దాఖలు చేసిన కేసులను ఇవాళ విచారించనుంది.

cbi court hearing on  Jagan disproportionate assets case
cbi court hearing on Jagan disproportionate assets case

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో అయిదింటిపై విచారణ నేటికి వాయిదా పడింది. సోమవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు సెలవులో ఉన్నందువల్ల ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 5 కేసులూ, ఓఎంసీ పై సీబీఐ కేసుల విచారణ సైతం ఇవాళ్టికి వాయిదా పడింది.

ఇదీ చదవండి

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో అయిదింటిపై విచారణ నేటికి వాయిదా పడింది. సోమవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు సెలవులో ఉన్నందువల్ల ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 5 కేసులూ, ఓఎంసీ పై సీబీఐ కేసుల విచారణ సైతం ఇవాళ్టికి వాయిదా పడింది.

ఇదీ చదవండి

దారుణం: విజయవాడలో యువతి సజీవదహనం

Last Updated : Oct 13, 2020, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.