ETV Bharat / city

'ఆత్మహత్యే శరణ్యం..మరో మార్గం కనిపించటం లేదు'

author img

By

Published : Jan 5, 2020, 8:20 PM IST

వెలగపూడిలో రైతులు ఆదివారం తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. పుర్రె, ఎముకలతో దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తమ పాలిట మరణశాసనంగా మారాయంటున్నారు. తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం కనిపించట్లేదంటున్న అన్నదాతలు... తమ చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

'There is no other way except suicide'velgapudi farmer says
వెలగపూడిలో రైతుల ఆందోళన
వెలగపూడి రైతుల ఆందోళన

వెలగపూడి రైతుల ఆందోళన

ఇదీ చదవండి:రాజధాని కోసం రోడ్డెక్కిన చిన్నారులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.