ETV Bharat / city

కని పెంచిన వారే కాటికి పంపారు!

author img

By

Published : Jun 8, 2020, 7:37 PM IST

తెలంగాణలో దారుణం జరిగింది. కన్న కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తల్లిదండ్రులు ఆమెను హత్య చేశారు. ఊపిరాడకుండా చేసి ఆయువు తీశారు.

the-parents-who-killed-the-daughter-in-gadwal
the-parents-who-killed-the-daughter-in-gadwal

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కల్లుకుంట్లలో పరువు హత్య చోటుచేసుకుంది. కన్న కూతురిని తల్లిదండ్రులే హత్య చేశారు. గ్రామానికి చెందిన దివ్య(20) నిద్రిస్తున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు దిండు అదిమిపెట్టి చంపారు. దివ్య గర్భవతి అని తేలడం వల్ల చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితులను రిమాండ్‌కు తరలించారు. మృతురాలు దివ్య ఏపీలోని కర్నూలులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కల్లుకుంట్లలో పరువు హత్య చోటుచేసుకుంది. కన్న కూతురిని తల్లిదండ్రులే హత్య చేశారు. గ్రామానికి చెందిన దివ్య(20) నిద్రిస్తున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు దిండు అదిమిపెట్టి చంపారు. దివ్య గర్భవతి అని తేలడం వల్ల చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితులను రిమాండ్‌కు తరలించారు. మృతురాలు దివ్య ఏపీలోని కర్నూలులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

ఇదీ చదవండి

లైవ్ వీడియో: కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.