ETV Bharat / city

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ తీర్మానం

author img

By

Published : Sep 8, 2020, 5:10 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న కోరుతూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

telangana-legislative-assembly-adjourned-till-tomorrow
పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్లమెంటులో పీవీ విగ్రహం, చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టింది. మరోవైపు ఇవాళ్టి ఉభయసభల సమావేశాలను ఎంఐఎం బహిష్కరించింది.

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 1ం గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.

ఇదీ చదవండి:

దటీజ్ ఇండియన్ ఆర్మీ... మానవత్వంలోనూ భేష్

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్లమెంటులో పీవీ విగ్రహం, చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టింది. మరోవైపు ఇవాళ్టి ఉభయసభల సమావేశాలను ఎంఐఎం బహిష్కరించింది.

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 1ం గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.

ఇదీ చదవండి:

దటీజ్ ఇండియన్ ఆర్మీ... మానవత్వంలోనూ భేష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.