ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు.. 4 మరణాలు

author img

By

Published : Dec 12, 2020, 4:05 PM IST

తెలంగాణలో కొత్తగా మరో 635 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,77,15కి పెరిగింది. ఇవాళ మరో నలుగురు మృతి చెందారు.

Breaking News

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,77,151కి పెరిగింది. మరో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,489కి చేరింది. తాజాగా 565 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,67,992 మంది ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 144 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 7,670 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,557 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,77,151కి పెరిగింది. మరో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,489కి చేరింది. తాజాగా 565 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,67,992 మంది ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 144 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 7,670 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,557 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

తండ్రి వ్యాఖ్యలను ఖండించిన యువరాజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.