ETV Bharat / city

'విజయసాయి.. అలా ప్రార్థించి ఉండే బాగుండేది' - ఏపీ లేటెస్ట్ న్యూస్

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. తిరుపతి సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి.. వారి పార్టీ నేతలకు బుద్ది ప్రసాదించాలని కోరుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.

tdp panchumarthi anuradha
tdp panchumarthi anuradha
author img

By

Published : Sep 28, 2020, 8:16 PM IST

"రాజ్యాంగాన్ని అతిక్రమించి.. దేవుళ్ళనీ వదలకుండా.. దాడి చేస్తున్న వైకాపా నేతలకు, సీఎంకు మంచి బుద్ది ప్రసాదించాలని తిరుమలలో ఎంపీ విజయసాయి రెడ్డి కోరుకుంటే బాగుండేది" అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ట్విట్టర్​లో విమర్శించారు. "రాజారెడ్డి రాజ్యాంగం రాసుకున్న సీఎం జగన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడటం రాజ్యాంగాన్నే వెక్కిరించినట్టు ఉంది" అన్నారు.

"రాజ్యాంగాన్ని అతిక్రమించి.. దేవుళ్ళనీ వదలకుండా.. దాడి చేస్తున్న వైకాపా నేతలకు, సీఎంకు మంచి బుద్ది ప్రసాదించాలని తిరుమలలో ఎంపీ విజయసాయి రెడ్డి కోరుకుంటే బాగుండేది" అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ట్విట్టర్​లో విమర్శించారు. "రాజారెడ్డి రాజ్యాంగం రాసుకున్న సీఎం జగన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడటం రాజ్యాంగాన్నే వెక్కిరించినట్టు ఉంది" అన్నారు.

ఇదీ చదవండి: శ్రీవారి సేవలో ఎంపీ విజయసాయి రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.