ETV Bharat / city

'వైకాపా ప్రభుత్వం కుల రాజకీయాలు మానుకోవాలి' - వైకాపాపై తెదేపా నేత ధూళిపాళ్ల విమర్శలు

సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి 3 గంటలపాటు ఏం చర్చించుకున్నారో తెలపాలని.. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం కుల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

tdp leader dhulipalla narendra fires on ycp government
ధూళిపాళ్ల నరేంద్ర
author img

By

Published : Jan 19, 2020, 8:26 PM IST

ధూళిపాళ్ల నరేంద్ర

తన కుమార్తెకు తెల్లరేషన్‌ కార్డు ఉందంటూ ఓ పత్రికలో అవాస్తవ ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. 25 ఎంపీలు గెలిస్తే హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చిన జగన్​ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టలేరని స్పష్టం చేశారు. కులపరమైన రాజకీయాలు మానుకోవాలని వైకాపా ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి, కాజ, నంబూరులో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

ధూళిపాళ్ల నరేంద్ర

తన కుమార్తెకు తెల్లరేషన్‌ కార్డు ఉందంటూ ఓ పత్రికలో అవాస్తవ ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. 25 ఎంపీలు గెలిస్తే హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చిన జగన్​ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టలేరని స్పష్టం చేశారు. కులపరమైన రాజకీయాలు మానుకోవాలని వైకాపా ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి, కాజ, నంబూరులో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

తెదేపా నేతలకు పోలీసుల నోటీసులు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.