ETV Bharat / city

విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదు..: దేవినేని

author img

By

Published : Jul 20, 2020, 12:04 PM IST

గత 14 నెలలుగా విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు.

devineni uma
వైకాపాపై మండిపడ్డ దేవినేని ఉమా

అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు నిలిచిపోయాయని తెదేపా నేత దేవినేని ఉమా ఆరోపించారు. గత 14 నెలలుగా విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదని విమర్శించారు. కొద్దిపాటి నిధులు ఖర్చుచేస్తే నిర్మాణాలు పూర్తిచేయవచ్చని అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి:

అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు నిలిచిపోయాయని తెదేపా నేత దేవినేని ఉమా ఆరోపించారు. గత 14 నెలలుగా విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదని విమర్శించారు. కొద్దిపాటి నిధులు ఖర్చుచేస్తే నిర్మాణాలు పూర్తిచేయవచ్చని అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి:

'సరైన దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి రండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.