ETV Bharat / city

కొండ చిలువను పట్టుకున్న తెలంగాణ గవర్నర్​ తమిళిసై - గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకున్న ఫొటోను ఆమె ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

governor
governor
author img

By

Published : Apr 5, 2021, 8:36 AM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడ ఆమె కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోవడం థ్రిలింగ్​గా, ప్రత్యేకంగా ఉందని గవర్నర్​ ట్వీట్​ చేశారు.

governor
అడవిలోతెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్

కొండ చిలువను పట్టుకున్న ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​​ చేశారు. అర్బన్​ ఫారెస్ట్​ సందర్శించడం ఓ ప్రత్యేక అనుభూతిలా అనిపించిందని తెలిపారు. అధికారులు పర్యటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్ల చెప్పారు.

ఇదీ చదవండి: 8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడ ఆమె కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోవడం థ్రిలింగ్​గా, ప్రత్యేకంగా ఉందని గవర్నర్​ ట్వీట్​ చేశారు.

governor
అడవిలోతెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్

కొండ చిలువను పట్టుకున్న ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​​ చేశారు. అర్బన్​ ఫారెస్ట్​ సందర్శించడం ఓ ప్రత్యేక అనుభూతిలా అనిపించిందని తెలిపారు. అధికారులు పర్యటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్ల చెప్పారు.

ఇదీ చదవండి: 8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.