ETV Bharat / city

కేంద్ర ప్యాకేజీ వినియోగానికి రాష్ట్ర స్థాయి కమిటీ

author img

By

Published : May 17, 2020, 7:51 AM IST

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వినియోగానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

state level committee
ఆర్థిక ప్యాకేజీ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయి కమిటీను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం వివిధ రంగాలకు ప్రకటించిన ప్యాకేజీని ఈ కమిటీ ద్వారా వీలైనంత మేర ఆర్థిక ఊరట పొందవచ్చునని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదీ చదవండి:

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయి కమిటీను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం వివిధ రంగాలకు ప్రకటించిన ప్యాకేజీని ఈ కమిటీ ద్వారా వీలైనంత మేర ఆర్థిక ఊరట పొందవచ్చునని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదీ చదవండి:

లాక్‌డౌన్‌ సడలింపులపై మరోసారి ప్రభుత్వ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.