ETV Bharat / city

'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి.. ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి పిలుపునిచ్చారు. వైరస్​ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.

author img

By

Published : Jun 21, 2020, 11:38 AM IST

'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'
'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'

కొవిడ్ - 19పై ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి పిలుపునిచ్చారు. 68 రోజుల లాక్​డౌన్​ కాలంలో రోజుకు సరాసరిన 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత 20 రోజుల్లో సరాసరిన 230 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కరోనాను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. మాస్కులు ధరించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి..

కొవిడ్ - 19పై ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి పిలుపునిచ్చారు. 68 రోజుల లాక్​డౌన్​ కాలంలో రోజుకు సరాసరిన 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత 20 రోజుల్లో సరాసరిన 230 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కరోనాను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. మాస్కులు ధరించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి..

హైకోర్టులో కరోనా కట్టడికి చర్యలు.. మార్గదర్శకాలు విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.