ETV Bharat / city

75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష

author img

By

Published : Mar 1, 2020, 12:43 PM IST

రాయపూడి ఘాట్‌లో సేవ్‌ అమరావతి పేరుతో రైతులు జలదీక్ష చేపట్టారు. అమరావతి పరిరక్షణ యువజన ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఉద్యమం 75 రోజులకు చేరిన సందర్భంగా జలదీక్ష చేశారు. రైతులు, మహిళలు నీటిలో సగం వరకు మునిగి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. తమలా.. ప్రభుత్వానికి భూములిచ్చి విశాఖ వాసులు మోసపోవద్దని కోరారు.

rayapudi farmers jala deeksha for amaravathi
రాయపూడిలో జలదీక్ష
రాయపూడిలో జలదీక్ష చేస్తున్న అమరావతి రైతులు

రాయపూడిలో జలదీక్ష చేస్తున్న అమరావతి రైతులు

ఇవీ చదవండి:

'రాజధాని కోసం మేమిస్తే.. ఇళ్ల స్థలాలుగా మీరిస్తారా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.