ETV Bharat / city

రంగనాయకమ్మను విచారిస్తున్న సీఐడీ అధికారులు

author img

By

Published : May 21, 2020, 12:12 PM IST

Updated : May 21, 2020, 12:50 PM IST

ఫేస్​బుక్ పోస్ట్ కేసు విషయంలో​ అరెస్ట్ వారెంట్​ అందుకున్న రంగనాయకమ్మను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

ranganayakamma
ranganayakamma

గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మను అధికారులు విచారిస్తున్నారు. మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేపట్టారు. విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్​బుక్​లో​ పోస్ట్ షేర్ చేశారన్న కారణంతో​ రంగనాయకమ్మకు సీఐడీ అరెస్ట్​ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మను అధికారులు విచారిస్తున్నారు. మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేపట్టారు. విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్​బుక్​లో​ పోస్ట్ షేర్ చేశారన్న కారణంతో​ రంగనాయకమ్మకు సీఐడీ అరెస్ట్​ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

సీఐడీ నోటీసులు చూసి ఆశ్చర్యపోయా: రంగనాయకమ్మ

Last Updated : May 21, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.