రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ.. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని రైతులు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ యాగం చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి శివస్వామి ఆధ్వర్యంలో హోమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు హాజరుకానున్నారు.
అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యాగం
రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుకుంటూ.. ఉద్దండరాయునిపాలెంలో శివస్వామి ఆధ్వర్యంలో కాలభైరవ యాగం నిర్వహించనున్నారు.
![అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యాగం Purnahati Yagam in uddandarayunipalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5844748-734-5844748-1580006166367.jpg?imwidth=3840)
అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో పూర్ణాహుతి కార్యక్రమం
రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ.. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని రైతులు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ యాగం చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి శివస్వామి ఆధ్వర్యంలో హోమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు హాజరుకానున్నారు.
ఇవీ చదవండి:
Intro:Body:
Conclusion:
amaravathi
Conclusion:
Last Updated : Jan 26, 2020, 12:22 PM IST