ETV Bharat / city

జీవో 56 అమలుకు చర్యలు చేపట్టాలని పిల్​

author img

By

Published : Jun 14, 2020, 1:26 PM IST

Updated : Jun 15, 2020, 8:36 AM IST

ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులపై జారీచేసిన జీవో 56 అమలుకు చర్యలు చేపట్టాలన్న వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. సామాజిక కార్యకర్త తోట సురేశ్ బాబు వేసిన పిల్​ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

pil filed on go 56
pil filed on go 56

వైద్య విద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 56 అమలుకు చర్యలు చేపట్టాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్​ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పీజీ మెడికల్, డెంటల్ ప్రైవేటు, మైనారిటీ, అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. జీవో అమలైతే పేదలకు వైద్య విద్యలో పీజీ చేసే అవకాశం ఉంటుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.

వైద్య విద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 56 అమలుకు చర్యలు చేపట్టాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్​ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పీజీ మెడికల్, డెంటల్ ప్రైవేటు, మైనారిటీ, అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. జీవో అమలైతే పేదలకు వైద్య విద్యలో పీజీ చేసే అవకాశం ఉంటుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అత్యాచారం చేశాడు..ఆపై పాడుబడిన బంగ్లాలో..!

Last Updated : Jun 15, 2020, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.