ETV Bharat / city

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​.. 11కి చేరిన కేసుల సంఖ్య

author img

By

Published : Mar 26, 2020, 10:42 PM IST

Updated : Mar 27, 2020, 4:33 AM IST

విదేశాల నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్​ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా 29 మంది అనుమానితుల రిపోర్ట్​.. పరీక్షా కేంద్రాల నుంచి రావాల్సి ఉంది. దీనిపై వైద్యారోగ్యశాఖ బులెటిన్​ విడుదల చేసింది.

one more corona positive case in ap
రాష్ట్రంలో 11కు పెరిగిన కరోనా కేసులు సంఖ్య

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. స్వీడన్​ నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్​ ఉన్నట్లుగా వైద్య అధికారులు గుర్తించారు. ఈ కేసుతో రాష్ట్రంలోని కేసుల సంఖ్య 11కు చేరింది. ఇంకా 29 మంది అనుమానితుల నమూనాలు పరీక్షా కేంద్రాలకు పంపినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వివరాలతో బులెటిన్​ను విడుదల చేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. స్వీడన్​ నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్​ ఉన్నట్లుగా వైద్య అధికారులు గుర్తించారు. ఈ కేసుతో రాష్ట్రంలోని కేసుల సంఖ్య 11కు చేరింది. ఇంకా 29 మంది అనుమానితుల నమూనాలు పరీక్షా కేంద్రాలకు పంపినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వివరాలతో బులెటిన్​ను విడుదల చేసింది.

ఇదీ చదవండి:

'క్వారంటైన్​కు అంగీకరిస్తేనే... రాష్ట్రంలోకి అనుమతి'

Last Updated : Mar 27, 2020, 4:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.