ETV Bharat / city

అల్పపీడనంగా మారిన వాయుగుండం

author img

By

Published : Nov 27, 2020, 11:31 AM IST

వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

nivar deep depression near to tirupathi
తిరుపతి సమీపంలో వాయుగుండం

వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడన ప్రాంతం.. కోస్తాంధ్రపై ఆవరించింది. ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడన ప్రాంతం.. కోస్తాంధ్రపై ఆవరించింది. ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆ 2 చట్టాలు పరస్పర విరుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.