ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jun 20, 2020, 5:46 PM IST

Updated : Jun 20, 2020, 6:04 PM IST

new-corona-cases in ap
రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు

17:41 June 20

వంద దాటిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఒకేరోజు  491 కరోనా  కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8వేల 452కు చేరింది. కొత్త కేసుల్లో స్థానికంగా ఉంటున్న 390 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 83 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరించారు.  

విదేశాల నుంచి వచ్చిన మరో 18మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరో ఐదుగురు మృతి చెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు....గుంటూరులో ఒకరు కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 101 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 22వేల 371 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4వేల111 మంది డిశ్చార్జి అయ్యారు. 4వేల240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇవీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103


 

17:41 June 20

వంద దాటిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఒకేరోజు  491 కరోనా  కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8వేల 452కు చేరింది. కొత్త కేసుల్లో స్థానికంగా ఉంటున్న 390 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 83 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరించారు.  

విదేశాల నుంచి వచ్చిన మరో 18మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరో ఐదుగురు మృతి చెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు....గుంటూరులో ఒకరు కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 101 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 22వేల 371 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4వేల111 మంది డిశ్చార్జి అయ్యారు. 4వేల240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇవీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103


 

Last Updated : Jun 20, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.