ETV Bharat / city

MP GVL: పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌...ప్రకటించిన రాజ్యసభ సచివాలయం

MP GVL పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తున్నట్లు....రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా...నియమించినట్లు తెలిపింది.

author img

By

Published : Jan 15, 2022, 3:34 AM IST

పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌
పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌

MP GVL: పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తున్నట్లు....రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా...నియమించినట్లు తెలిపింది. ఏపీ నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తెలంగాణ నుంచి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్నారు. తనను పొగాకు బోర్డు సభ్యుడిగా నియమించడంపై సంతోషం వ్యక్తంచేసిన జీవీఎల్‌...పొగాకు రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.

MP GVL: పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తున్నట్లు....రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా...నియమించినట్లు తెలిపింది. ఏపీ నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తెలంగాణ నుంచి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్నారు. తనను పొగాకు బోర్డు సభ్యుడిగా నియమించడంపై సంతోషం వ్యక్తంచేసిన జీవీఎల్‌...పొగాకు రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.

ఇదీ చదవండి:

సినిమా టికెట్​ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: ఆర్జీవీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.