ETV Bharat / city

'హైదరాబాద్​లో వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది?'

author img

By

Published : Aug 17, 2020, 9:10 PM IST

కరోనా రాగానే హైదరాబాద్​లో వైద్యం చేయించుకున్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి... చంద్రబాబు గురించి మాట్లాడటమా..? అని తెదేపా నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని దుయ్యబట్టారు.

mlc Buddha Venkanna
mlc Buddha Venkanna
  • .@ysjagan సీఎం గా ఫైయిల్ అయ్యారనే ఆందోళన,మళ్ళీ కరోనా కాటేస్తుంది అనే భయం @VSReddy_MP వెంటాడుతున్నాయి అందుకే @ncbn గారి గురించి పరితపిస్తున్నారు. కరోనా రాగానే జగన్ రెడ్డి గారి పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్ పారిపోయి వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది సాయిరెడ్డి గారు!(1/2)

    — Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా జగన్​ విఫలం అయ్యారనే ఆందోళన... మళ్లీ తమరని కరోనా కాటేస్తుందనే భయం వెంటాడుతునందుకే చంద్రబాబు గురించి పరితపిస్తున్నారా అని విమర్శించారు. కరోనా రాగానే జగన్​ పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్​ పారిపోయి వైద్యం చేయించుకోలేదా..? అని ప్రశ్నించారు.

  • కరోనాపై వీరోచిత పోరాటం చేస్తున్నానంటున్న మీ నాయకుడు తాడేపల్లి ఇంట్లో పడుకొని 6 నెలలయ్యింది. ట్వీట్లలో తిట్లతో మీరు,వీడియో కాన్ఫరెన్సు అంటూ అర్ధంకాని తెలుగులో@ysjaganగారు కబుర్లు తప్ప,ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే,రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు వదులుతుంటే పట్టించుకున్నారా?(2/2)

    — Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనాపై పోరాడుతున్నమని చెబుతున్న వ్యక్తి... తాడేపల్లిలోని ఇంట్లో పడుకొని ఆరునెలల అయిందని దుయ్యబట్టారు. ట్విటర్​లో తమరు... వీడియో కాన్ఫరెన్స్​ల్లో జగన్​ అర్థం కాని తెలుగులో కబుర్లు చెప్పటం తప్ప చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయలేదు'

  • .@ysjagan సీఎం గా ఫైయిల్ అయ్యారనే ఆందోళన,మళ్ళీ కరోనా కాటేస్తుంది అనే భయం @VSReddy_MP వెంటాడుతున్నాయి అందుకే @ncbn గారి గురించి పరితపిస్తున్నారు. కరోనా రాగానే జగన్ రెడ్డి గారి పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్ పారిపోయి వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది సాయిరెడ్డి గారు!(1/2)

    — Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా జగన్​ విఫలం అయ్యారనే ఆందోళన... మళ్లీ తమరని కరోనా కాటేస్తుందనే భయం వెంటాడుతునందుకే చంద్రబాబు గురించి పరితపిస్తున్నారా అని విమర్శించారు. కరోనా రాగానే జగన్​ పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్​ పారిపోయి వైద్యం చేయించుకోలేదా..? అని ప్రశ్నించారు.

  • కరోనాపై వీరోచిత పోరాటం చేస్తున్నానంటున్న మీ నాయకుడు తాడేపల్లి ఇంట్లో పడుకొని 6 నెలలయ్యింది. ట్వీట్లలో తిట్లతో మీరు,వీడియో కాన్ఫరెన్సు అంటూ అర్ధంకాని తెలుగులో@ysjaganగారు కబుర్లు తప్ప,ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే,రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు వదులుతుంటే పట్టించుకున్నారా?(2/2)

    — Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనాపై పోరాడుతున్నమని చెబుతున్న వ్యక్తి... తాడేపల్లిలోని ఇంట్లో పడుకొని ఆరునెలల అయిందని దుయ్యబట్టారు. ట్విటర్​లో తమరు... వీడియో కాన్ఫరెన్స్​ల్లో జగన్​ అర్థం కాని తెలుగులో కబుర్లు చెప్పటం తప్ప చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.