ETV Bharat / city

మంత్రి సత్యవతి రాథోడ్​కు కరోనా పాజిటివ్​ - మంత్రి సత్యవతి రాఠోడ్‌కు పాజిటివ్

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌ కరోనా బారినపడ్డారు. తాజాగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధరణ అయిందని వైద్యాధికారులు తెలిపారు.

minister satyavathi rathod
కరోనా బారినపడిన మంత్రి సత్యవతి రాఠోడ్
author img

By

Published : Mar 8, 2021, 1:59 PM IST

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌ కరోనా బారినపడ్డారు. తాజాగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధరణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రి జ్వరంతో బాధపడుతుండగా కొవిడ్‌ పరీక్ష చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండగా... మంత్రికి కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది.

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌ కరోనా బారినపడ్డారు. తాజాగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధరణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రి జ్వరంతో బాధపడుతుండగా కొవిడ్‌ పరీక్ష చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండగా... మంత్రికి కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది.

ఇదీ చదవండి: విశాఖలో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిపై దుండగుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.