ETV Bharat / city

2021 నాటికి 'పోలవరం' పూర్తి:మంత్రి అనిల్

2021 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్ట్​ను పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఇవాళ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి...మూడోవ నంబర్​ స్పిల్​ వే గేట్​ పనులకు శంకుస్థాపన చేశారు.

author img

By

Published : Feb 2, 2020, 5:12 PM IST

minister anil visit polavarm project
minister anil visit polavarm project
2021 నాటికి 'పోలవరం' పూర్తి:మంత్రి అనిల్

ఎన్ని అవరోధాలు ఎదురైనా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి... పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 వ నంబర్ స్పిల్ వే గేట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనులను గత ప్రభుత్వం 75 శాతం పూర్తి చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పడం సరికాదన్నారు.

ఇదీ చదవండి : ప్రకాశంలో పదోతరగతి బాలుడు ఆత్మహత్య

2021 నాటికి 'పోలవరం' పూర్తి:మంత్రి అనిల్

ఎన్ని అవరోధాలు ఎదురైనా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి... పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 వ నంబర్ స్పిల్ వే గేట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనులను గత ప్రభుత్వం 75 శాతం పూర్తి చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పడం సరికాదన్నారు.

ఇదీ చదవండి : ప్రకాశంలో పదోతరగతి బాలుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.