ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో మెట్రో సేవలు బంద్ - మెట్రో వార్తలు

రేపు హైదరాబాద్​ నగరంలో మెట్రో ​సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్​అండ్​టీ మాల్స్​ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ​ ఎండీ ఎన్​వీయస్​రెడ్డి తెలిపారు.

Metrorail services to be shut down in Hyderabad tomorrow
కరోనా ఎఫెక్ట్: రేపు హైదరాబాద్‌లో మెట్రో సేవలు నిలిపివేత
author img

By

Published : Mar 21, 2020, 6:46 PM IST

రేపు హైదరాబాద్​ నగరంలో మెట్రో రైల్​ సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆపివేస్తున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్​ అండ్​ టీ మాల్స్​ను కూడా మూసేవేస్తున్నట్లు మెట్రో రైల్​ ఎండీ ఎన్​వీయస్​రెడ్డి తెలిపారు. ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్​ చేస్తున్నట్లు వివరించారు.

రేపు హైదరాబాద్​ నగరంలో మెట్రో రైల్​ సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆపివేస్తున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్​ అండ్​ టీ మాల్స్​ను కూడా మూసేవేస్తున్నట్లు మెట్రో రైల్​ ఎండీ ఎన్​వీయస్​రెడ్డి తెలిపారు. ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్​ చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:

కరోనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.